ఈ రోజు వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15 వేల చొప్పున సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ కార్యక్రమం జరగనుంది.