తెలంగాణలో ఈ నెల 16న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఆయన బస చేసేందుకు సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లను సమీక్షించారు.
ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.