భారత్ ఏటా డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేతలు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.