మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపిస్తూ పవన్ కల్యాణ్ప మదురై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ న్యాయవాది ఈనెల 4న ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల పవన్ కల్యాణ్ పరోక్షంగా విమర్శించారు.
దీంతో పవన్ కల్యాణ్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ న్యాయవాది వాంజినాథన్ మదురై కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.