జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇన్స్పెక్టర్ ఒకరు వీరమరణం చెందారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం CRPF బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు CRPF సైనికులపై దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు అందుకు ధీటుగా సమాధానమిచ్చాయి. డూడూ ప్రాంతంలోని చీల్లో ప్రస్తుతం ఎనౌకౌంటర్ కొనసాగుతోంది.