భద్రాద్రి కొత్తగూడెం జిల్లా    
రిపోర్టర్  దుర్గాప్రసాద్
                 
మణుగూరు మండలం సి టైప్  గెస్ట్ హౌస్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆళ్లపల్లి మండలంలో పొడు భూమి సమస్యను మరియు త్రీ ఫేస్ కరెంటు అదేవిధంగా మండలంలోని పలు సమస్యలకు  పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేసిన ఆళ్లపల్లి మండల రైతులు.

ఈ యొక్క కార్యక్రమానికి ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు