పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని పతంజలి సంస్థపై కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణకు ఫిబ్రవరి 1న హాజరు కావాలని పాలక్కాడ్ కోర్టు ఆదేశించగా వారు హజరుకాకపోవడంతో.. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.