బీహార్ లో ఓ భర్త ఎవరూ చేయని రీతిలో భార్యకు ఆమె బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించాడు. భార్య ప్రేమను గెలిపించడానికి తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు.
కోరుకున్న వ్యక్తితో హాయిగా జీవించు అంటూ భార్యను దీవించి పంపాడు. బీహార్లోని లక్షిసరాయ్ జిల్లా రామ్ నగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.