ఒకే దేశం, ఒకే ఛార్జర్ నిబంధనను భారతదేశంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ రూల్ యూరోపియన్ యూనియన్ లో అమలవుతంది.
దీంతో భారతలో కూడా అన్ని స్మార్ట్ఫోన్లు, బాబ్లెట్లు, ల్యాప్టాప్లకు ఒకే ఛార్జింగ్ పోర్ట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరిలోగా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.