Category: ఆంధ్రప్రదేశ్

AP : సోషల్ మీడియాలోకి అసెంబ్లీ వ్యవహారాలు

ఇకనుంచి సోషల్ మీడియాలోకి ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు రానున్నాయి. అసెంబ్లీకి సంబంధించి ‘ఎక్స్’, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు సమక్షంలో ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ‘జీలెజిస్ఆంధ్ర’ పేరుతో ఉన్న ఖాతాల ద్వారా శాసనవ్యవస్థకు సంబంధించిన సమాచారం…

టీటీడీలో తెలంగాణ ఓఎన్డీగా గణేష్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా సి. గణేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లైజన్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లపాటు తిరుమలలో పనిచేస్తారు. శ్రీవారి…

తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు ఒకే: టీటీడీ

తెలంగాణలోని వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు తెలిపింది. తిరుమలలో…

AP : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు మంత్రి అనిత గుడ్స్యూస్ చెప్పారు. యువతకు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు టాప్-50 కంపెనీలు తరలి వస్తున్నట్లు తెలిపారు. తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట స్పేసెస్ డిగ్రీ కాలేజీలో రేపు జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగ పరచుకోవాలని…

AP : రాష్ట్రంలో 6 నెలల్లో ఎన్ని సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదైనాయంటే…

రాష్ట్రంలో గత 6నెలల వ్యవధిలో సైబర్ నేరాలకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా 25వేల ఫిర్యాదులు అందాయి. ఆయా నేరాల్లో బాధితులు రూ. 293కోట్లు నష్టపోయారు. అందులో రూ.44కోట్లు నేరగాళ్ల పరం కాకుండా పోలీసులు స్తంభింపజేయగలిగారు. మరో రూ.3.50కోట్లు నేరగాళ్ల నుంచి…

AP : మీడియా సంస్థలపై జగన్ పరువు నష్టం దావా

అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుమీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి…

AP : ఇంటర్ సిలబస్ మార్పు

ఇంటర్మీడియెట్ లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ…

‘విశ్మకర్మ యోజన’లో ఏపీకి రెండో స్థానం సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం

గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధిపొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు రెండోస్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర ఉన్నట్లు కేంద్ర నైపుణ్య…

పవన్ కల్యాణ్ పై మదురైలో ఫిర్యాదు

మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపిస్తూ పవన్ కల్యాణ్ప మదురై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ న్యాయవాది ఈనెల 4న ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల పవన్ కల్యాణ్…

విజయవాడలో వరదల వల్ల కలిగిన నష్టం ఎంతంటే… వివరాల్లోకి వెళ్ళితే…

విజయవాడ నగరంలో వరద తీవ్రత తగ్గినా, కాలనీలు నీట మునిగే ఉన్నాయి. 4 రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. బుధవారం కూడా కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు.…

AP : 400 పంచాయతీలకు… 4 కోట్లు విరాళం ఇచ్చిన పవన్

వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు సాయం ప్రకటించారు. మంగళవారం ఏపీకి రూ. కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే…

ధరలు పెంచితే కఠినచర్యలు: సీఎం చంద్రబాబు

ఏపీలో వచ్చిన వరదలను సాకుగా చూపి, నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున కూరగాయలు తెప్పిస్తున్నామని, ఫిక్స్డ్ రేట్లతో వాటిని ప్రజలకు విక్రయిస్తామని చెప్పారు. విజయవాడలోని వరదలలో తిరుగుతున్న బోట్లకు బాధితులు…

AP : వరద బాధితులకు రూ. కోటి సాయం : జగన్

వరద బాధితుల కోసం YCP తరఫున ఆ పార్టీ అధినేత జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. విజయవాడలో వరద బాధితులకు YCP తరఫున…

AP : 27, 28న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

ఈనెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తామన్నారు. ఈనెల 28న ఉట్లోత్సవం…

5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్లు వేస్తాం: సీఎం

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990కోట్లు, జల్ జీవన్ మిషన్…

AP : టీటీడీలో దాతలకు గదుల కేటాయింపు రద్దు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 4 నుంచి 12 వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.…

పవన్ సరసన అవకాశం రావడం నా అదృష్టం: ప్రియాంక

పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఓజీ’. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక అరుల్ మోహన్ ‘ఓజీ’ అవకాశం రావడం గురించి మాట్లాడారు. “ఓజీ లాంటి గొప్ప కథలో…

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153…

AP : విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు

విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సేవలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో కొత్త సర్వీసు నడిపేందుకు…

HYD : AP విద్యార్థులకు డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తాజాగా AP విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే తెలంగాణ విద్యార్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. AP ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్ లో మార్పులు…

AP : తిరుమలలో బైకుల రాకపోకలపై ఆంక్షలు

శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు బైకుల రాకపోకలపై ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు మాత్రమే రెండు ఘాట్రోడ్లలో బైకులను అనుమతించనుంది. ఆగస్టు, సెప్టెంబర్…

AP : ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. ఆయా వర్గాలకు చెందిన మహిళల…

AP : డయేరియా కట్టడికి అధికారులకు పవన్ ఆదేశాలు…

డయేరియా నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి పైపులైన్లు,…

AP : పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు… ఎప్పుడంటే…

గత పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించనుంది ఏపీ సర్కార్. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా…

AP : నాలుగు సబ్ డివిజన్ లకు కొత్త డీఎస్పీలు

రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. వీరితోపాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు చేపట్టింది. పోలింగ్ రోజన, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం మొత్తం 12మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు,…

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022నుంచి కోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా…

ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…

AP : టీడీపీ అధినేత – మెగాస్టార్ భేటీ?

ఈ నెల 11న టీడీపీ అధినేత చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగే ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు టాక్. దీనిపై…

AP : సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత…

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ కళ్యాణ్ తరఫున సాయిధరమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు.…

AP : కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం… – పవన్

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని.. మెజార్టీ కోసమే అందరూ కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. YCP అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఏడాదికి 4లక్షల చొప్పున…

AP : వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి EC పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC,…

AP : రాష్ట్రంలో ఎన్నికలు.. వాలంటీర్లపై కీలక ఆదేశాలు

గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో…

రాబోయే 2 రోజుల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు – ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ…

AP : రేపు బాపట్లలో ప్రయటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న…

AP : ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత పాఠశాలలో తొలి ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లలో…

AP : ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ కొత్త కార్యక్రమం?

ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రా.. కదలిరా పేరుతో చంద్రబాబు, శంఖారావం పేరుతో లోకేశ్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మార్చి 4న రా.. కదలిరా సభలు ముగియనున్నాయి. దీంతో మార్చి 6 నుంచి ప్రజా గళం…

AP : పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది… – మంత్రి రోజా

పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరిందని మంత్రి రోజా విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లయినా 24 సీట్లకే పోటీ చేస్తున్నారని, పొత్తులో ముష్టి 30 సీట్లు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయారని చెప్పారు.…

AP : ఏలూరులో మంగళవారం పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల భేరికి బీజేపీ సమాయత్తమైంది. ఏలూరులో మంగళవారం 16 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. ఈ భేటీని రక్షణ మంత్రి…

AP : ఈ రోజు కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ ఈ రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేటలో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గుండిశెట్టిపల్లి వద్ద ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. హంద్రీ నీవా…

గుంటూరు లో దారుణం… అనుమానంతో రైతు హత్య…

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి. మంత్రగాడు అనుమానంతో రైతును హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.…

టెట్, టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ పై నేడు తీర్పు

ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించాలన్న పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రెండు పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా చూడాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా మరో షెడ్యూల్…

వైసీపీ ప్రభుత్వం వచ్చాక తిరోగమనం ఆంధ్రప్రదేశ్‌… – చంద్రబాబు, పవన్.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం తిరోగమనం పాలయ్యిందన్నారు చంద్రబాబు, పవన్. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని అనడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. విపక్షాలన్నీ ఒక్కటయ్యి ముందుకెళ్లి.. జగన్‌ మోహన్ రెడ్డి…

AP : దశ నిర్మాణం పూర్తి చేసుకున్న తిరుపతి ఐఐటీ

తిరుపతి ఐఐటీ తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సంస్థకు సంబంధించి సివిల్ పనులు, సామగ్రి, ఫర్నిచర్…

భర్త పై కొడవలితో దాడి చేసిన భార్య… అసలు ఏం జరిగింది… వివరాల్లోకి వెళ్ళితే…

భార్య భర్తను దారుణంగా కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో చోటు చేసుకుంది… అసలు ఏమైందంటే….వివరాల్లోకి వెళ్ళితే… దివ్యాంగుడైన వెంకటరమణ, మంగమ్మలు భార్య భర్తలు. భార్య మెడలో ఉండాల్సిన తాళిబొట్టు కనిపించకపోవడంతో మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్త…

AP : రేపు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు…

ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా ఈ నెల 28న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం జారీ…

AP : తిరుమలలో ఈ రోజుతో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీవక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నిన్న రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకరణలో మలయప్పస్వామి మాడ…

AP : ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు – వాతావరణ శాఖ

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు…

చంద్రబాబును కలవడంపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్ ‘ చంద్రబాబును కలవడం లేదని సూపర్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా కుదరలేదని చెప్పారు. అయితే ఆయనతో తనకు దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చెన్నై నుంచి…

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీలో నారా బ్రాహ్మణి

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే TDP అధినేత చంద్రబాబును జైలుకు పంపారని… చంద్రబాబు,…

AP: విమ్స్‌ లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ… వాక్‌ ఇన్‌ ఇంటర్వూ ఎప్పుడంటే…

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో ఖాళీ గా ఉన్న 43 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుండి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు…

AP : సమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగుల జీతాలు 23 % పెంపు

సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు PRC కి అనుగుణంగా 23 % జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఐఈఆర్టీ, పీటీఐ, డీపీఓ, సిస్టం ఎనలిస్టు, సైట్ ఇంజినీర్స్, డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. జీతాలు పెంపుపై సానుకూలంగా స్పందించిన…

రజనీకాంత్, చంద్రబాబుతో ములాఖత్ ఎప్పుడంటే…?

రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సోమవారం నాడు చంద్రబాబుతో జైలులో తలైవా ములాఖత్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన రజనీకాంత్ ఆయనకు సంఘీభావంగా…

మంటకలిసి పోయిన మానవత్వం…పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి ఓ తల్లి…

రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి. వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది.…

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దు… వివరాలు ఇవే…

నేటి నుంచి ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.…

తిరుమల : తిరుపతి లో శ్రీవారి దర్శనం కోసం కొనసాగుతున్న భక్తుల రద్దీ…

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నేడు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్టు తిరుమల…

తిరుమలలో మరో సారి ఫుట్ పాత్ ప్రాంతంలో 10 చిరుతల జాడలు…

తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది. అయితే, తాజాగా తిరుమల…

తిరుమలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీ.

శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు శుక్రవారం అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గురువారం తిరుమల…

ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నఅక్రమసంబంధం… వివరాల్లోకి వెళ్ళితే…

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరి మధ్య ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ తన ప్రేయసిని తన ఇంట్లోనే గొంతుకోసి చంపేసాడు ప్రియుడు. ఆ తర్వాత ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లారేసరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.…

AP : పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వైసీపీ అడుగులు…పార్టీ లో కీలక మార్పులు…

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా..? పార్టీని మరింత పటిష్టం చేయాలని అనుకుంటూ ఉన్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీని మరింత బలోపేతం…

Tirupati: అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద‌ బాంబ్ ఆక‌తాయి బెదిరింపు ఫోన్ కాల్… ఆతర్వాత…

టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద‌ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని.. 100 మందికి పైగా భక్తులు చనిపోతారని అపరిచితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ నెల 15వ తేదీన ఉదయం…

ఈ రోజు కోనసీమ జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు…

ఈ రోజు కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయటించనున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మహిళలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి తర్వాత సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తుకు గ్యారెంటీ పాదయాత్ర చేపడతారు. అమలాపురంలో ఈ రోజు…

దొంగతనాల్లో కొత్త రూట్… వ్యాపారులమంటూ…

వ్యాపారులమంటూ గుంపులుగా వస్తారు. ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత.. టార్గెట్ చేసిన ఇంట్లోకి చొరబడతారు. ఆపై సర్వం దోచుకుపోతారు. ఏడాది కాలంగా ఇలా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.అంబేద్కర్…

AP : పట్టపగలలే దారుణం… నడి రోడ్డుపై మహిళా టీచర్‌ హత్య… వివరాల్లోకి వెళ్ళితే…

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో పట్టపగలు ఓ దారుణం జరిగింది. గురువారం సాయంత్రం ఓ మహిళా టీచర్‌ను కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ వారు రక్షణ కల్పించలేదు. ఫలితంగా ఓ…

AP : 10వ తరగతి బాలికపై అత్యాచారం… ఆపై దారుణంగా హత్య

దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ…

బెజవాడ కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు… నలుగురు నిందితులను అరెస్ట్…

విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.…

శ్రీకాళహస్తిలో అద్బుతం చోటు చేసుకుంది… శివుడు కళ్లు తెరిచాడు…

శ్రీకాళహస్తిలో శివలింగానికి కళ్లు కనిపించాయి. దీంతో శివుడు కళ్లు తెరిచాడంటూ భక్తులంతా ఆ శివలింగానికి పూజ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో పురాతన శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పాడు. ఈ మాట భక్తులకు…

విశాఖలో అద్దరాత్రి కారు బీభత్సం

అర్ధ రాత్రి వరకూ ఫూటుగా తాగి మందుభామలు, మందుబాబులు రెచ్చిపోయారు. విశాఖపట్నం నగరంలో వీఐపీ రోడ్డులో గత రాత్రి ఇన్నోవా కారు బీభత్సం సృష్టించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే. వీరిలో ఓ లేడీ…

తిరుమలలో స్వామి దర్శనానికి & ఈ ప్రదేశాలను చూడటానికి అద్దె బైక్ లు..

తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. ఇతర అవసరాలు, పనుల మీద, బంధువులు, స్నేహితును కలుసుకోవడానికి, తిరుపతిలో చదువుకుంటున్న పిల్లలను చూడటానికి ఇలా ప్రతిరోజు లక్షలాది మంది తిరుపతి చేరుకుంటారు. తిరుమల చేరుకోవాలంటే కచ్చితంగా తిరుపతి మీదుగానే…

దశ తిరిగింది : టమాటాలు అమ్మి అప్పు తీర్చిన రైతు… ఎంతో మీకు తెలుసా…

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. ముఖ్యంగా టమాటా ఉత్పత్తి చేసే రైతుల ఆదాయం ఈ ద్రవ్యోల్బణంలో చాలా రెట్లు పెరిగింది.…

AP : ఈ రోజు EBC నేస్తం పథకం ద్వారా పేద మహిళల అకౌంట్లలోకి రూ.15 వేలు

ఈ రోజు వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15…

జనసేనా పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కే క్లారిటీ లేదని ఎద్దేవా చేసిన మంత్రి రోజా…

నగరి నియోజకవర్గంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిరోజా జగన్ పాలనపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ప్రతిస్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ… పవన్ పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి…

Breaking News : హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు లో చెలరేగిన మంటలు

సూర్యాపేట జిల్లాలో 65వ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ, బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ బస్సు మియాపూర్ డిపో బస్సుగా…

TTD దేవస్థానం బోర్డుకు భారీ జరిమానా విధించిన RBI… ఎందుకంటే…

తిరుమలేశుని భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన RBI, TTD దేవస్థానం బోర్డుకు రూ.3 కోట్ల మేరకు జరిమానా కూడా విధించింది. భక్తులు హుండీలో సమర్పించుకునే విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసేటప్పుడు…

తెలుగు రాష్ట్రాలలో ఇంకా రెండు రోజులూ భారీ వర్షాలే… వాతావరణ శాఖ చెప్పిందండీ…

ఇంకా రెండు రోజుల పాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి,…

ఈ రోజే హస్తినకు పయనం… మోదీ, షాలతో భేటీ కానున్న జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 7:30 గంటలకు ఆయన హస్తినకు పయనం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా…

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి..
బడ్జెట్ ముఖ్యాంశాలు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,79,279 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి.. అందులో రెవున్యూ వ్యయం రూ.2,28,540…

AP : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఈనెల 19న రిలీజ్ చేయనున్న విద్యా దీవెన నిధులు…

ఏపీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా దీవెన పథకం నిధులు మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు…

AP మూడవ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ (రిటైర్డ్) నజీర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జస్టిస్ (రిటైర్డ్) నజీర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మూడవ గవర్నర్. ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ 2014లో రాష్ట్ర విభజన తర్వాత…

తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం

తిరుమ‌ల‌,ఫిబ్రవరి 22, 2023 ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు మార్చి నుండి 500 ఆన్‌లైన్, 400 తిరుమలలో, 100 విమానాశ్రయంలో తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో…