కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్ లోని 39 సెక్షన్లు నిన్న(బుధవారం)టి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉండొద్దు.

జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సీమ్కు పరిమితమైంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే తొలిసారి రూ.50వేలు, మరోసారి నేరం రిపీట్ అవుతే రూ.2లక్షల వరకు జరిమానా పడుతుంది.