భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ   
రిపోర్టర్ : దుర్గాప్రసాద్    
         

భారత మాజీ ప్రధాని, భారత రత్న, కి, శే, వాజపేయి గారి శతజయంతి సందర్బంగా వారికీ ఘనంగా నివాళులు అర్పించి, ప్రభుత్వహాస్పిటల్ లో పేషంట్స్ కు బ్రెడ్, పాలు, పండ్లు వితరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో బీజేపీ నియోజకవర్గం కో కన్వినర్ బుడగం రవికుమార్, యడ్లపల్లి శ్రీను, దున్నపోతుల రాజు, భాష, వీరన్న, గంధం ప్రసాద్, కాల్వ ప్రసాద్, కాల్వ సుధాకర్, సురేందర్, మహేష్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.