బంగ్లాదేశ్ లో విధ్వంసానికి ముగింపు పలకాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అభిప్రాయపడ్డారు.

దీని కోసం భారత్ సహా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే తాము ప్రైవేటు దౌత్య చర్చల జోలికి మాత్రం వెళ్లడం లేదని చెప్పారు. కానీ బంగాదేశ్లో హింసను నిర్మూలించడానికి ఒత్తిడి చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.