Category: తెలంగాణ

TG : స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు… – కీలక అప్డేట్…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు…

TG : హైడ్రా ప్రజావాణి… ఒక్కరోజే ఎన్ని ఫిర్యాదులంటే…

హైడ్రా ప్రజావాణికి సోమవారం ఒక్కరోజే 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు. వీటిని అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు. కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని తొలగించాలని సూచించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను…

TG : ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పిలుపు!

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని…

TG : నగరంలో మరో రెండు ఐటీ పార్కులు – మంత్రి శ్రీధర్ బాబు

హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ శివారులలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన…

TG : డ్రగ్స్ పై అవగాహనకు ఆన్లైన్ కోర్సు

రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియాటె ఎడ్యుటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘డ్రగ్-ఫ్రీ-వెలెనెస్’ కార్యక్రమంలో భాగంగా పరస్పర సహకారంతో రాష్ట్రంలో డ్రగ్ను కట్టడి చేసేందుకు యువతకి నమ్మకం కలిగిస్తారు. మత్తుపదార్థాలవల్ల…

టీటీడీలో తెలంగాణ ఓఎన్డీగా గణేష్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా సి. గణేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లైజన్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లపాటు తిరుమలలో పనిచేస్తారు. శ్రీవారి…

HYD : BJP కొత్త అధ్యక్షుడు – సంక్రాంతి నాటికి క్లారిటీ

తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. MPగా ఉన్న BC నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నా… కొత్తనేతకూ ఛాన్స్ ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి.…

BRS అంటే బకాయిల రాష్ట్ర సమితి: సీతక్క

BRS ప్రభుత్వం నుంచి తమకు వారసత్వంగా అప్పులు, బకాయిలు మాత్రమే వచ్చాయని మంత్రి సీతక్క తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యానించారు. నాటి ఆర్థికమంత్రి హరీశ్ రావు ఒక్క సంతకం పెడితే… నేడు…

HYD : ఆయుష్ చికిత్సాలయాలలో ఆసనాలను నేర్పించేలా కార్యాచరణ ప్రారంభం…

ఆయుష్ విభాగం రాష్ట్రంలో 842మంది యోగా శిక్షకులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 421 ఆయుష్ చికిత్సాలయాలలో ఒక్కోచోట ఒక మగ ట్రైనర్, ఒక మహిళా శిక్షకురాలు స్థానికులకు ఆసనాలను నేర్పించేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే 628మంది ఆయా…

HYD : పెరుగుతున్న ఈవీ రిజిస్ట్రేషన్లు…

పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతోందంటూ ప్రభుత్వం నవంబరు 18న ఈవీ నూతన విధానం అమల్లోకి తెచ్చింది. రోడ్డు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించడంతో డిసెంబరు 3 వరకు 16 రోజుల్లో…

TG : చేనేత రంగం సమగ్రాభివృద్ధికి అభయహస్తం – తుమ్మల

రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలుచేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల…

TG : 19 జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయ్యింది. మరోవైపు సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జిల్లాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిన్నటి వరకు 82.4 శాతం సర్వే పూర్తయ్యింది. 4,41,225…

లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను సరళీకరణ… డిసెంబరు 1 నుంచి ‘టీజీబీపాస్ 2.0′

తెలంగాణలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వాటిఅనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కు కొత్త హంగులతో ఏర్పడనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. అత్యంత పారదర్శకంగా అనుమతులు మంజూరయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి ‘టీజీబీపాస్ 2.0’గా పిలుస్తున్న…

HYD : శంషాబాద్ విమానాశ్రయంలో AI కెమెరాలు

శంషాబాద్ విమానాశ్రయంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. Alతో కూడిన సీసీ కెమెరాలను అధికారులు కీలక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. AI తో పాటు ప్రత్యేక సాఫ్ట్వేరు విమానాశ్రయంలోని కమాండ్ కంట్రోల్రూంకు అనుసంధానించారు. ఓ వ్యక్తి సీసీ కెమెరా పరిధిలో…

TG : భారీగా పెరిగి పోతున్న కాలం చెల్లిన వాహనాల సంఖ్య… ఎన్నంటే…

రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్ని రకాలవి కలిపి అక్టోబరు ఆఖరు నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాల ‘జీవితకాలం’ ముగిసింది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత అన్ని రకాల కార్లు…

HYD : పీహెచ్ఎ ఎంట్రన్స్ లకు వర్సిటీల గుడ్ బై

రాష్ట్రంలో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం UGC నెటవర్క్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. పీహెచ్ఎ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన…

1947 తర్వాత మొట్ట మొదటిసారి.. మనం తినేతిండిపై ఖర్చు 50శాతం తగ్గింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మనం తినే తిండిపై ఖర్చు 50 శాతం తగ్గింది.. నమ్మలేకపోతున్నారు కదా…తాజా నివేదికలు ఇదే చెబుతున్నారు. 1947 తర్వాత మొదటిసారిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారంపై సగటు గృహఖర్చులు సగానికి…

తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళమిచ్చిన అక్కినేని కుటుంబం

తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక కార్యక్రమాల కోసం అక్కినేని కుటుంబం రూ.కోటి (తెలంగాణకు రూ.50లక్షలు, ఏపీకి రూ.50లక్షలు) విరాళం ప్రకటించింది. బాధిత ‘ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’అని పేర్కొంది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి…

జాతీయ విపత్తుగా ప్రకటించాలని PM మోడీ గారికి సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణ, పంట నష్టాలతో పాటు…

సెప్టెంబరు 21న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తుది జాబితా – ఎస్‌.ఇ.సి. పార్థసారథి

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఇసి) పార్థసారథి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, ఇఆర్‌ఇలతో గురువారం ఎస్‌ఇసి పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.…

బిగ్ బాస్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ 8 మొదలు కావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయముంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలు కాబోయే గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని శనివారం నుంచే షూట్ చెయ్యడం మొదలు పెడతారు. నాగార్జున హోస్ట్ గా మొదలు…

TG : రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలు

రాష్ట్రంలో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. ఇందులో పలు సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధరణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లను 4 రోజుల్లో పూర్తి…

TG : బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్సంస్థ ముందుకు వచ్చింది. 274ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు…

Telangana : డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు… తాజాగా షెడ్యూల్‌ విడుదల…

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ పరీక్షలకు మొత్తం నాలుగు పేపర్లు రాయాల్సి ఉండగా.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు…

TG : RTCలో రికార్డు ప్రయాణాలు

రాఖీ పౌర్ణమి రోజున TGSRTCలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిన్న ఒక్కరోజే 63.86 లక్షలమంది రాకపోకలు సాగించారు. 41.74 లక్షలమంది మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. మహిళలకు మొత్తం 17కోట్ల రూపాయలు ఆదా…

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153…

TG : హైదరాబాద్ లో నిలిచిన 25 గృహ ప్రాజెక్టులు

హైదరాబాద్ లో 25 హౌసింగ్ ప్రాజెక్టుల (6,169ఫ్లాట్లు/ఇళ్లు) పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్తోక్విటీ తెలిపింది. దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1,981 గృహ ప్రాజెక్టులు(5.08లక్షల ఇళ్లు/ ఫ్లాట్లు) ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా…

HYD : ఫార్మసీ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఎప్పుడో…?

బీఫార్మసీ కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఫలితంగా వేలాది మంది MPC, BIPC విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద బీఫార్మసీ సీట్లు సుమారు 10,500 ఉన్నాయి. గత ఏడాది బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు…

ఉప రాష్ట్రపతి రాకకు భారీగా ఏర్పాట్లు

తెలంగాణలో ఈ నెల 16న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఆయన బస చేసేందుకు సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.…

TG : ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయగా…

HYD : వచ్చే ఏడాది నుంచి ‘ఇంజినీరింగ్’కు కొత్త ఫీజులు

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది.…

హైదరాబాద్ లో ఆది, సోమవారం వైన్స్ బంద్…

మందుబాబులకు చేదు వార్త. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్ లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ…

TG : ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలని మీడియాకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈకేసు వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జీలు, వారి కుటుంబసభ్యుల పేర్లు బహిర్గతం…

TG : మహిళలకు మీసేవ, ఆధార్ కేంద్రాల కేటాయింపు

తెలంగాణ సర్కార్ మహిళలను సంపన్నులను చేసేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. మహిళా శక్తిలో భాగంగా మీసేవ, ఆధార్ కేంద్రాలు ఇవ్వాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1,050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.…

ఈ రోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్యాంక్, మీరాలం దర్గా, లంగర్హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ…

నేడు CM రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలోనే సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అ యితే అత్యవసర విషయాలను మాత్రమే ఈ భేటీ లో చర్చించాలని…

కవిత కస్టడీ పొడిగింపు పిటిషన్లపై నేడు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవితన ఈడీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి…

TG : 20 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

ప్రఖ్యాత యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 20న మొదలవుతాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలకు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుడతారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి…

TG : 30 లక్షల టన్నులు దాటిన ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 లక్షల టన్నులు దాటింది. 4.94 లక్షల మంది రైతులు వడ్లను విక్రయించారు. 7,166 కొనుగోలు కేంద్రాల్లో మే 13వ తేదీ నాటికి రూ. 6,642.43 కోట్ల విలువైన 30.29 లక్షల టన్నుల ధాన్యం…

మే 8న వేములవాడ రాజన్నను దర్శించుకోనున్న PM మోడీ

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత…

TG : ఆకాశమే హద్దుగా కోకాపేటలో 63 అంతస్తుల భవనం

ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59…

రైల్వేశాఖకు ఫిర్యాదు… – వందేభారత్ టైమింగ్స్ మార్చమని విజ్ఞప్తి

సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెల్లవారుజామున స్టేషన్ కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ…

ఇబ్రహీంపట్నం: మాజీ భర్తపై యాసిడ్ దాడి

మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మహేశ్ కు, మెట్ పల్లి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు…

TG : అకాల వర్షాల పరిహారం ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం?

అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది.…

TG : యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి?

యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్లో 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి…

రాబోయే 2 రోజుల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు – ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ…

రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యా యని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ…

ఢిల్లీ లిక్కర్ స్కాం : సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పై రేపు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న…

TG : ఎన్నికలు… – పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం…

మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల రీషెడ్యూల్ పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన…

TS : రాజీనామా చేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్

TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యా కుమారిలో ఆమె…

మెదక్ జిల్లా : చీకట్లో నేలపైనే ప్రసవించిన గర్భిణీ…

మెదక్ జిల్లా వెల్దుర్తిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీ కారు చీకట్లో నేలపైనే ప్రసవించింది. ఆదివారం అర్ధరాత్రి పురుటి నొప్పులతో తాటి సృజన ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి…

వేములవాడ : ఈ ఏడాది తగ్గిన మహాశివరాత్రి జాతర ఆదాయం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన మహాశివరాత్రి జాతర ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. రూ. 2.95 కోట్లు వెచ్చించగా.. రూ.1.21 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరం కంటే ఆదాయం…

TS : PM కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ – కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలోని రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. PM కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ అందించాలని నిర్ణయించింది. 20వేల వ్యవసాయ మోటార్ల కోసం ప్రయోగాత్మకంగా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు 30% రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఫలకాల ఏర్పాటుకు దాదాపు రూ.2.5లక్షలు…

TS : 5జిల్లాల వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్… ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ కు శంకుస్థాపన

హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని 5జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5గంటలకు కండ్లకోయ సమీపంలో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి…

TS : టెన్త్ పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల…

టెన్త్ పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్సైటు నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్లోడ్…

TS : పార్లమెంట్ ఎన్నికలు… BRSతో కలిసి వెళ్లాలని BSP…

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. BRSతో కలిసి వెళ్లాలని BSP రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో BRSతో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే…

TS : యాచక మహిళ 45 వేల మొబైల్ ఫోన్… ఆశ్చర్య పోయిన పోలీసులు

యాచకుల వద్ద భారీ ఎత్తున నగదు బయటపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. HYDలో ఆపరేషన్ స్మైల్ లో భాగంలో పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన దాడుల్లో 15 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ వద్ద రూ.45 వేల…

TS : ఇంటర్ బోర్డు పరీక్షలు – కీలక ప్రకటన చేసిన సెక్రటరీ ఓజా

వైరల్ స్టోరీలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రేపటి నుంచి ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్రటరీ ఓజా కీలక ప్రకటన చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. విద్యార్థులందరూ 9 గంటల లోపే…

TS : ధరణి హెల్ప్ డెస్కులు ఏర్పాటు

భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన సర్కార్.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ROR…

TS : ఖాళీగా దర్శనమిస్తున్న మేడారం పరిసరాలు

నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియడంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరుగుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. దీంతో మేడారం పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాలుగు రోజుల…

ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్​ రాజర్షి షా

ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. మార్చి 8, 9, 10 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై శనివారం మెదక్​ కలెక్టర్​ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జాతరకు…

TS : మొదలైన ఎండలు… రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

ఎండల తీవ్రత మొదలవడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల (గత ఏడాది ఇదే రోజున 14,526 మెగావాట్లు) గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లను దాటడం…

TS : మొన్న క్షేమంగా బయటపడి…. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు…

కంటోన్మెంట్ BRS MLA లాస్యనందిత (37) ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఈనెల 13న KCR నల్గొండలో నిర్వహించిన సభకు ఆమె హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది. లాస్య కారు…

ఏకంగా ఒక్కరికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలా అంటూ అందరూ షాక్

చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే… ఒక్క గవర్నమెంట్ జాబ్ సాధించడమే ఎంతో కష్టం అనుకుంటే ఇక్కడ మాత్రం ఇద్దరు మహిళలు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వరంగల్ మధ్య…

గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 కొలువులు

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులతో సోమవారం టిఎస్‌పిఎస్సీ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. గత ంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను…

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు – మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనర్‌ ఐపిఎస్‌

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్ఆర్ టిసి నడుపుతోందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనర్‌ ఐపిఎస్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…

హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్ – 2024 ప్రదర్శన…

రైతుల కోసం హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్ – 2024 పేరిట ప్రదర్శన జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల స్థాయి ఈ ప్రదర్శనలో కొలువు తీరిన 150 స్టాళ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అత్యాధునిక సాంకేతిక…

TS : త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సీఎం

ప్రశ్నాపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 60 పోస్టులను చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. అలాగే 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.…

TS : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వుడ్ కేటగిరీల్లో 33 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మహిళలకు…

TS : ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు… ఎండీ సజ్జనార్ హెచ్చరిక…

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. దుండగుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆయన పరామర్శించారు. సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తరహా దాడులకు పాల్పడితే యాజమాన్యం…

నకిలీ పాస్ పోర్ట్ జారీ చేసిన అధికారుల అరెస్ట్…

నకిలీ పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను గుర్తించి 12మందిని అధికారులను అదుపులోకి తీసుకున్నారు. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి…

సైబర్​ నేరాల అవగాహన పోస్టర్​ రిలీజ్​ చేసిన ఎస్పీ సింధూశర్మ

నిన్న జిల్లా పోలీస్​ ఆఫీస్​లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు ఎస్పీ సింధూశర్మ. ఈ మీటింగ్ ఆమె మాట్లాడుతూ… మహిళల రక్షణకు పెద్దపీట వేయలన్నారు. మిస్సింగ్​ కేసులపై స్పెషల్ ఫోకస్​ పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవొద్దన్నారు.…

TS : వర్చువల్ పద్ధతిలో విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న ప్రధాని

రామగుండం NTPC తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టును దేశ ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. నిజామాబాద్లో జరిగే ప్రధాని మోదీ సభ నుంచి ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో NTPC పర్మనెంట్ టౌన్ షిప్…

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీ

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. మెండోరా మండలం పోచంపాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ATMను ధ్వంసం చేసిన దుండగులు అందులోంచి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ…

TS : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 28వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్లోతో పాటు GHMC పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం…

హన్మకొండ : ఈనెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభం

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభించేందుకు జిల్లా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. వరంగల్ భద్రకాళి, హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్లో బోటు షికారును నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.…

HYD : దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ల ప్రారంభం

సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు. పొడవులో..మ్యూజికికి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల…

HYD : నిఘా కెమెరాల నీడలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు…

పోలీసులు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని వార్ రూం ద్వారా కీలక ప్రాంతాల్ని గమనించేలా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేనాసాగర్ వరకూ 19 కిలోమీటర్లు సాగే ఊరేగింపు మార్గాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నిఘా కెమెరాల నీడలో ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్లో…

HYD : గణేశ్ నిమజ్జనం కోసం 40 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు

గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధానిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో 40వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694మంది విధుల్లో పాల్గొంటున్నారు. 125ప్లటూన్ల అదనపు…

TS : రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం…

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల ఉరుములు,…

గృహలక్ష్మి పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన

గృహలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం మూడు దశల్లో రూ .3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం…

TS – Hyd : ఉగ్రవాద సానుభూతి పరులపై NIA ఫోకస్ – సోదాలు

హైదరాబాద్ లో మరోసారి NIA సోదాలు కలకలం రేపాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద సానుభూతి పరులపై NIA ఫోకస్ చేసింది. సౌత్ లో మొత్తం 31 ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. తెలంగాణలోని HYD, సైబారాబాద్ ప్రాంతాల్లో…

జమిలి ఎన్నికలు రాజ్యాంగంపై దాడే : చిదంబరం

హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చిదంబరం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. “ ఒకే దేశం.. ఒకే ఎన్నికల ‘ ( జమిలి ) కు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం అని అన్నారు. దాన్ని ఆమోదించేంత…

ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగనున్న గణపతి విగ్రహాల ప్రతిష్టాపన… ఎన్నంటే…

తొమ్మిది రోజులు పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతిష్టించగా… ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం…

తెలంగాణలో భారీ వర్షాలు… జలసిరులతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు

భారీ వర్షాలకు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు జలసిరులను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. బీభత్సమైన వానలకు కొమురం భీం జిల్లాలోని ఆడ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల…

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. నగరాన్ని ముంచెత్తిన వర్షం నీరు

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌,…

ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల…

Hyderabad: స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ: నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా విద్యాశాఖ నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా…

Telangana : వాతావరణ శాఖ హెచ్చరిక…మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…

గత రెండ్రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.…

Telangana: భారీ వర్షాలు – ఆరెంజ్ అలెర్ట్ జారీ…

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది వాతావరణ శాఖ… అయితే ఈ వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో…

అక్క తమ్ముడి పై ప్రేమోన్మాది కత్తితో దాడి… వివరాల్లోకి వెళ్ళితే…

ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో…

TS : ప్రేమ మత్తులో సొంత అక్కను చంపిన చెల్లి… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

జగిత్యాల జిల్లా, కోరుట్లలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. సొంత అక్కను చెల్లి చందన చంపేసింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలను తీసుకుని తన ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. ఈ…

వరంగల్ జిల్లా : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న వ్యక్తి సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఈ ఘటన సోమవారం ఉదయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు…

భర్తను చంపిన భార్య… ఎక్కడ… ఎందుకు… అసలు వివరాల్లోకి వెళ్ళితే…

తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్…

TS : రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… మంత్రి తలసాని

ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా మూడు రోజులపాటు భారీ…

ఉత్తమ సేవలందించిన 54, మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం…

Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటోపై కూలిన భారీ వృక్షం … డ్రైవర్ మృతి

ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదర్‌గూడ ఓల్డ్‌ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్ప కూలింది. సిగ్నల్‌ వద్ద నిలిచిన రెండు ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటో డ్రైవర్‌…

టీ ఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు.. ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వారికీ కరవుభత్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది. దీన్ని తక్షణమే అమల్లోకీ తీసుకొచ్చింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి వారికి డీఏ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది…

చార్మినార్ వద్ద పార్కింగ్ కష్టాలకు గుడ్‌బై..!మూడంతస్తుల్లో భవన నిర్మాణం…

హైదరాబాద్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చార్మినార్ వద్ద పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చార్మినార్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం లేక పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చార్మినార్‌కు నాలుగు వైపుల…

స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా…? పోలీస్ ల మెరుపు దాడులు…

నగరంలోని పలు స్పాలు, మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ ట్రాఫికింగ్ సెల్‌ మెరుపు దాడులు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్,…