వరద బాధితుల కోసం YCP తరఫున ఆ పార్టీ అధినేత జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు.

విజయవాడలో వరద బాధితులకు YCP తరఫున బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్ణయించారు.