రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియాటె ఎడ్యుటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

‘డ్రగ్-ఫ్రీ-వెలెనెస్’ కార్యక్రమంలో భాగంగా పరస్పర సహకారంతో రాష్ట్రంలో డ్రగ్ను కట్టడి చేసేందుకు యువతకి నమ్మకం కలిగిస్తారు. మత్తుపదార్థాలవల్ల తలెత్తేసమస్యలు, అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే కోర్సు పూర్తి చేసినవారికి టీజీన్యాబ్ ద్వారా సర్టిఫికెట్ అం…