ఆఫ్గన్లోని బార్మల్ జిల్లాలో పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసీంది. ఈ దాడిలో 15 మంది మహిళలు మృతి చెందారు. ఈ ఘటనను తాళిబన్ తీవ్రంగా ఖండించింది.
ఆఫ్గన్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు తమకు ఉందని తాలిబన్ డిఫెన్స్ మినిష్టర్ అన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ దాడిపై పాకిస్తాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.