భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్
పాత పాల్వంచ నివాసి యాకూబ్ పాన్ షాప్ యజమాని యాకూబ్ కుమారుని వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొత్వాల సత్యం, ముత్యాల రమణమూర్తి, సర్ఫరాజ్, గుండు రవి, నరసింహారావు, భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు…