భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ                                                
రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్

పాత పాల్వంచ  నివాసి  యాకూబ్ పాన్ షాప్  యజమాని యాకూబ్  కుమారుని వివాహ రిసెప్షన్ లో  మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్  కొత్వాల సత్యం, ముత్యాల రమణమూర్తి, సర్ఫరాజ్, గుండు రవి, నరసింహారావు, భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు…