వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ రైతు హారిమన్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. శీతల వాతావరణంలో పండే ఆపిల్ను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కూడా సాగు చేసేలా ఆయన హెఆర్ఎంఎన్-99 అనే కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు.
దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ ఆపిల్ ను సాగు చేస్తున్నారు.