భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్
సింగరేణి CMD బలరాం నాయక్కు దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం సింగరేణి సంస్థ తరఫున ప్రత్యేక క్వార్టర్ను కేటాయించాలని సీఎండీకి వినతి పత్రం అందించినట్లు అయన తెలిపారు.