నిరుద్యోగులకు మంత్రి అనిత గుడ్స్యూస్ చెప్పారు. యువతకు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు టాప్-50 కంపెనీలు తరలి వస్తున్నట్లు తెలిపారు.
తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట స్పేసెస్ డిగ్రీ కాలేజీలో రేపు జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగ పరచుకోవాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉదయం 9గం.లకు జాబ్ మేళా ప్రారంభం కానుందని పేర్కొన్నారు.