ఢిల్లీలోని యమునా నదిలో కలిసే ప్రధాన కాలువలపై 32 మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం, యమునా ప్రక్షాళన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం వీటి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

ఈ స్టేషన్ల ద్వారా కాలువలలోకి ప్రవహించే మురికి నీటి నాణ్యత, పరిమాణాన్ని విశ్లేషిస్తారు. ఈ స్టేషన్లు యమునాను శుభ్రంగా, సురక్షితంగా మారుస్తుంది.