తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక కార్యక్రమాల కోసం అక్కినేని కుటుంబం రూ.కోటి (తెలంగాణకు రూ.50లక్షలు, ఏపీకి రూ.50లక్షలు) విరాళం ప్రకటించింది.

బాధిత ‘ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’అని పేర్కొంది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డినేషన్ని అందజేస్తున్నాయి.