భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం
రిపోర్టర్ వేలదండి దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో భాగంగా కరకగూడెం మండలానికి చెందిన 20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు  గారు.

ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు