జగిత్యాల జిల్లా
ఏప్రిల్ 28,2023
✍️కిషన్ రెడ్డి
జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ మాతృమూర్తి రత్నపురం నర్శభాయి మృతి చెందగా జగిత్యాల పాత్రికేయులు శుక్రవారం పరామర్శించారు. డీఎస్పీ ప్రకాష్ స్వస్థలమైన అదిలాబాదు జిల్లా భోత్ లోని ఆయన ఇంటికి వెళ్ళిన పాత్రికేయులు నర్సభాయి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రకాష్ ను పరామర్శించి సానుభూతి తెలిపారు. నర్శభాయి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, కళాశ్రీ గుండేటీ రాజు, పెండేo మహేందర్, మఠం శివకుమార్ లు డిఎస్పీ ప్రకాష్ ను పరామర్శించారు.