Month: January 2025

ఆపిల్ ను సాగు రైతుకు పద్మశ్రీ పురస్కారం

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ రైతు హారిమన్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. శీతల వాతావరణంలో పండే ఆపిల్ను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కూడా సాగు చేసేలా ఆయన హెఆర్ఎంఎన్-99…

TG : నగరంలో మరో రెండు ఐటీ పార్కులు – మంత్రి శ్రీధర్ బాబు

హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ శివారులలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన…