సంఘటనలు
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
జననాలు
1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు.
1928: జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022)
1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
1964: ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు.
మరణాలు
1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను.
1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778)
1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
పండుగలు, జాతీయ దినాలు
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.
సాంఘిక సాధికారత స్మారక దినం.