జననాలు
1725: గియాకోమో కాసనోవా, వెనిస్కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు.
1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్ .
మరణాలు
1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
1933: మహారాజా రంజిత్ సింహ్జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
పండుగలు , జాతీయ దినాలు
పోలీస్ పతాక దినం.
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
ప్రపంచ ఆటిజం అవగాహన డే.