పొలంపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి జరిగిన యాక్సిడెంట్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్లా గౌడ్ గారి తమ్ముడు సతీష్ మృతి చెందిన సంఘటన తెలుసుకొని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎలా గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మూదం శ్రీనివాస్ గారు ,ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి గారు , వైస్ చైర్మన్ పట్నం తానీషా గారు, గ్రామ సర్పంచ్ వెన్నెల నిర్మల సత్యం గారు , గ్రామ కమిటీ టిఆర్ఎస్ అధ్యక్షులు యాట సిద్ధిరాములు , ఉపాధ్యక్షులు తప్ప దుర్గయ్య, సీనియర్ నాయకులు వెన్నెలసత్యం, పులిమామిడి రాజు, కుమ్మరి యాదగిరి, యాట చంద్రం, రాపాకుల మురళి గౌడ్, రాపాకుల సత్య గౌడ్, మహేష్ గౌడ్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.