జగిత్యాల జిల్లా
పొలాస
ఏప్రిల్ 24,2023
పొలాస శ్రీ ఉమా పౌలస్తేశ్వర స్వామి రథ యాత్ర ఈరోజు శ్రీ పౌలస్తేశ్వర స్వామి వారు వేద బ్రహ్మణోత్తముల సమక్షంలో వైభవోపేతముగా ఊరేగింపుగా పొలాస గ్రామం లో అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ చైర్మన్ మర్రిపెల్లి కొండల్ రావు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళ్ హారతులతో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మర్రిపెల్లి కొండల్ రావు, ఈ ఓ వేణు గోపాల్, వైస్ చైర్మన్ రంగు రాజయ్య, గుండేటి బేబీ రాణిరాజు, కొండపల్కల వినీత, పుట్ట నాగరాజు, భారతపు భూమయ్య, షేర్ల మహేష్, గడ్డి చిన్న మల్లయ్య, అటుకుల తిరుపతమ్మ, ఇర్నానం గంగరాజం, ఎన్నాకుల అశోక్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, పూజారులు గోవర్ధన్, గోపాల్, కొండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.