రక్షిత మరో స్టూడెంట్తో కలిసి దిగిన ఫొటోలను కొందరు స్టూడెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కడే ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రక్షిత డెడ్బాడీని పోస్ట్మార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.