Category: Short News

TG : భారీగా పెరిగి పోతున్న కాలం చెల్లిన వాహనాల సంఖ్య… ఎన్నంటే…

రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్ని రకాలవి కలిపి అక్టోబరు ఆఖరు నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాల ‘జీవితకాలం’ ముగిసింది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత అన్ని రకాల కార్లు…

Kerala : ఇక AI చాట్బాట్ తో స్వాములకు మెరుగైన సేవలు

శబరిమల దర్శన అనుభవాన్ని మెరుగుపరచడానికి కేరళలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’AI చాట్బాట్ ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు,…

చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పై ప్లాన్!

చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైపైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపిస్తోంది. చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్…

HYD : పీహెచ్ఎ ఎంట్రన్స్ లకు వర్సిటీల గుడ్ బై

రాష్ట్రంలో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం UGC నెటవర్క్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. పీహెచ్ఎ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన…

AP : ఇంటర్ సిలబస్ మార్పు

ఇంటర్మీడియెట్ లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ…

‘విశ్మకర్మ యోజన’లో ఏపీకి రెండో స్థానం సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం

గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధిపొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు రెండోస్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర ఉన్నట్లు కేంద్ర నైపుణ్య…

పవన్ కల్యాణ్ పై మదురైలో ఫిర్యాదు

మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపిస్తూ పవన్ కల్యాణ్ప మదురై పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ న్యాయవాది ఈనెల 4న ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల పవన్ కల్యాణ్…

రెడ్మీ వాచ్ 5… అదిరిపోయే ఫ్యూచర్స్…

రెడ్మీ కొత్తగా మార్కెట్లోకి తెస్తున్న ఈ ‘వాచ్ 5′ ని చూడండి. దీంట్లో అదిరే ముచ్చటేందంటే.. 18 రోజుల బ్యాటరీ లైఫ్. ‘క్లియర్ ప్లస్’ కాలింగ్ ఫీచర్ తో రద్దీ ప్రాంతాల్లోనూ హాయిగా ఫోన్ మాట్లాడొచ్చు. ‘నోయిస్ క్యాన్సిలేషన్’తో వాయిస్ క్వాలిటీ…

తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద లీక్ అవుతున్న నీరు…

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పాలరాతి కట్టడం తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నట్లు భారత పురావస్తు శాఖ వెల్లడించింది. గత మూడు రోజులుగా ఆగ్రాలో భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆ నీటి లీకేజీ వల్ల…

AP : 400 పంచాయతీలకు… 4 కోట్లు విరాళం ఇచ్చిన పవన్

వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు సాయం ప్రకటించారు. మంగళవారం ఏపీకి రూ. కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే…

ట్రంప్ పుస్తకానికి అమెరికాలో భారీ డిమాండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ…

ధరలు పెంచితే కఠినచర్యలు: సీఎం చంద్రబాబు

ఏపీలో వచ్చిన వరదలను సాకుగా చూపి, నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున కూరగాయలు తెప్పిస్తున్నామని, ఫిక్స్డ్ రేట్లతో వాటిని ప్రజలకు విక్రయిస్తామని చెప్పారు. విజయవాడలోని వరదలలో తిరుగుతున్న బోట్లకు బాధితులు…

వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న కేంద్ర బృందం

వర్షాలు, వరదలతో ఏపీ, తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.…

తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళమిచ్చిన అక్కినేని కుటుంబం

తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక కార్యక్రమాల కోసం అక్కినేని కుటుంబం రూ.కోటి (తెలంగాణకు రూ.50లక్షలు, ఏపీకి రూ.50లక్షలు) విరాళం ప్రకటించింది. బాధిత ‘ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’అని పేర్కొంది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి…

రహస్య పత్రాలను విడుదల చేస్తా: ట్రంప్ హామీ

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ…

TG : రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలు

రాష్ట్రంలో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. ఇందులో పలు సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధరణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లను 4 రోజుల్లో పూర్తి…

TG : బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్సంస్థ ముందుకు వచ్చింది. 274ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు…

ఈగలను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు 20ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ఫ్రూట్ ఫ్లై) జాతికి చెందిన 10ఆడ, 10మగ…

భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం,…

AP : 27, 28న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

ఈనెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తామన్నారు. ఈనెల 28న ఉట్లోత్సవం…

పుణెలో భారీ అగ్నిప్రమాదం

పుణెలోని పింప్రి చింద్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం…

అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట

హవాయి ఎయిర్ లైన్స్ ను 1.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలనే అలస్కా ఎయిర్ ప్రతిపాదనను సవాలు చేయకూడదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయించడంతో.. ఇరు సంస్థల విలీనానికి అడ్డంకి తొలగిపోయింది. ఇది అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట…

5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్లు వేస్తాం: సీఎం

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990కోట్లు, జల్ జీవన్ మిషన్…

ఉక్రెయిన్ ఆధీనంలోకి రష్యా గ్రామాలు

రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పట్టు పెంచుతున్నాయి. తాజాగా 92 రష్యా గ్రామాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి తీసుకుంది. 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగం తమ నియంత్రణలో ఉన్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు కస్తో పాటు ఫ్రంట్ లైన్లో చాలా…

జియో టీవీ ప్లస్.. ఒక కనెక్షన్ తో రెండు టీవీలు!

రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం ‘జియో టీవీ ప్లస్ యాప్’ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ…

సీనియర్ సిటిజన్లవే 47% FDలు..!

సీనియర్ సిటిజన్లతో పోలిస్తే యువత పెట్టుబడులపై భిన్నంగా ఆలోచిస్తోందని SBI రీసెర్చ్ తెలిపింది. FDల్లో 47% వృద్ధులవేనని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీకే యువత మొగ్గు చూపుతోందని వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సగటు వయసు 32 ఏళ్లకు తగ్గిందని, అందులో…

AP : టీటీడీలో దాతలకు గదుల కేటాయింపు రద్దు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 4 నుంచి 12 వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.…

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇన్స్పెక్టర్ ఒకరు వీరమరణం చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం CRPF బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు…

పవన్ సరసన అవకాశం రావడం నా అదృష్టం: ప్రియాంక

పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఓజీ’. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక అరుల్ మోహన్ ‘ఓజీ’ అవకాశం రావడం గురించి మాట్లాడారు. “ఓజీ లాంటి గొప్ప కథలో…

జమ్మూకశ్మీర్ లో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై

రానున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. NC ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ…

TG : RTCలో రికార్డు ప్రయాణాలు

రాఖీ పౌర్ణమి రోజున TGSRTCలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిన్న ఒక్కరోజే 63.86 లక్షలమంది రాకపోకలు సాగించారు. 41.74 లక్షలమంది మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. మహిళలకు మొత్తం 17కోట్ల రూపాయలు ఆదా…

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153…

అమెరికాలో మళ్లీ కరోనా కలవరం!

కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తుంది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. శాంపిల్స్ లో 100% ‘సార్స్-కోవ్-2’ను గుర్తించామని వేస్ట్వాటర్ స్కాన్ ప్రోగామ్ డైరెక్టర్ మార్లినె తెలిపారు. స్కూళ్ల సెలవులు ముగిశాక, కేసుల సంఖ్య…

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మంది, ఆదివారం ఆరుగురు చనిపోయారని, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4…

ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు: BPCL

రాబోయే ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రణాళికలు రూపొందించింది. ప్రధానమైన చమురు రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు, భవిష్యత్తుకు కీలకమైన హరిత ఇంధనాల…

TG : హైదరాబాద్ లో నిలిచిన 25 గృహ ప్రాజెక్టులు

హైదరాబాద్ లో 25 హౌసింగ్ ప్రాజెక్టుల (6,169ఫ్లాట్లు/ఇళ్లు) పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్తోక్విటీ తెలిపింది. దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1,981 గృహ ప్రాజెక్టులు(5.08లక్షల ఇళ్లు/ ఫ్లాట్లు) ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా…

పక్షవాత ప్రమాదాన్ని ముందే హెచ్చరించే రక్తపరీక్ష

పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టే రక్తపరీక్షను స్వీడన్లో ఉప్సాల విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. ఎవరి రక్తంలో ఇది ఎక్కువగా ఉంటుందో వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని 3,000 మందిపై జరిగిన అధ్యయనంలో తేలింది. గుండె లయతప్పి వేగంగా…

AP : విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు

విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సేవలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో కొత్త సర్వీసు నడిపేందుకు…

HYD : ఫార్మసీ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఎప్పుడో…?

బీఫార్మసీ కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఫలితంగా వేలాది మంది MPC, BIPC విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద బీఫార్మసీ సీట్లు సుమారు 10,500 ఉన్నాయి. గత ఏడాది బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు…

HYD : AP విద్యార్థులకు డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తాజాగా AP విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే తెలంగాణ విద్యార్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. AP ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్ లో మార్పులు…

బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈనేపథ్యంతో ఆ ఘటన జరిగిన ఆర్జేకర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని,…

స్వీడన్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఈ వైరసు అంతర్జాతీయ అత్యవసర స్థితిగా WHO ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్లో తాజాగా తొలి కేసు నమోదైంది. రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి ఎంపాక్స్ నిర్ధారణ అయ్యింది. క్లేడ్…

బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం బ్యాంక్…

బంగ్లాదేశకు అమెరికా కీలక సూచన…

బంగ్లాదేశ్ లో విధ్వంసానికి ముగింపు పలకాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అభిప్రాయపడ్డారు. దీని కోసం భారత్ సహా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే తాము ప్రైవేటు దౌత్య చర్చల జోలికి మాత్రం వెళ్లడం లేదని…

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచే కూరగాయలు

వర్షాకాలంలో వాతావరణ పరిస్ధితులు మారడంతో జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈక్రమంలో పోషక విలువలతో కూడిన కూరగాయలను తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. కాకరకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, మెంతికూర, మునగ,…

77 ఏళ్ల స్వాతంత్య్రం… 77 మంది మహిళా పైలెట్లు… ఇండిగోలోకి…

దేశానికి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లు పూర్తయిను సందర్భాన్ని పురస్కరించుకుని 77 మంది మహిళా పైలెట్లను చేర్చుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. దీంతో సంస్థలో మొత్తం మహిళా పైలెట్ల సంఖ్య 800 మించింది. కొత్తగా చేర్చుకున్న 77 మందిలో 72 మంది ఎయిర్బస్…

జూనియర్ NTR… ఇక Mr. NTR…

ఎన్టీఆర్ తన ట్యాగ్ లైన్ ను మార్చుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అని సంబోధించేవారు. కానీ, ఆయన టీమ్ అఫీషియల్ స్టేట్మెంట్లో Mr.NTR అని పేర్కొంది. 40+ ఏళ్లు దాటినప్పటికీ ఇంకా జూనియర్ ట్యాగ్ లైన్ ఎందుకని,…

నల్ల మిరియాలతో ఈ సమస్యలు దూరం!

వర్షాకాలంలో నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నల్ల మిరియాలు అజీర్ణం, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఇది సహజ యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం నుంచి…

యమునా నదిపై 32 మానిటరింగ్ స్టేషన్లు

ఢిల్లీలోని యమునా నదిలో కలిసే ప్రధాన కాలువలపై 32 మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం, యమునా ప్రక్షాళన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం వీటి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ల ద్వారా కాలువలలోకి ప్రవహించే మురికి నీటి…

దారుణం: మహిళను బైక్ కు కట్టేసి

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. నగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను బైక్కు కట్టేసి ఊరంతా లాక్కెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బైక్కు భార్యను కట్టడానికి ముందు…

ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతున్న తరుణాన… ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. స్వాతంత్య్ర సంబరాలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం…

ఆ సినిమా పదే పదే చూశాను: విజయ్ సేతుపతి

తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ రిపీట్ మోడ్లో చూశానని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ పదేపదే చూశాను. అందులో ప్రతి సన్నివేశం నాకు గుర్తే.…

అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా అధీనంలో ఉంది. ఈ ప్లాంట్ లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వారు కీవ్ను బ్లాక్…

ఏనుగులు… దేశ చరిత్రలో భాగం: మోదీ

దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను…

ఫోన్ పే, గూగుల్ పే కు భీమ్ చెక్!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(BHIM) యాప్ ను స్వతంత్ర అనుబంధసంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భీమ్ ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్ ను భీమ్ సీఈవోగా…

ఉప రాష్ట్రపతి రాకకు భారీగా ఏర్పాట్లు

తెలంగాణలో ఈ నెల 16న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఆయన బస చేసేందుకు సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.…

AP : తిరుమలలో బైకుల రాకపోకలపై ఆంక్షలు

శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు బైకుల రాకపోకలపై ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు మాత్రమే రెండు ఘాట్రోడ్లలో బైకులను అనుమతించనుంది. ఆగస్టు, సెప్టెంబర్…

యూకే టెలికాం కంపెనీలో సునీల్ మిత్తల్ కంపెనీకి వాటా

యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్లో సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీ గ్లోబల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఆల్టిస్ యూకే నుంచి 24.4 వాటా కొనుగోలు చేయనునున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎయిర్టెల్ భారతీ ఎంటర్ప్రైజెస్కు చెందిన…

లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని, SUV మోడల్ ఉరుస్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఉరుస్ ఎస్ఈ మోడల్లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 V8…

TG : ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయగా…

HYD : ఆగస్టు 20 నుంచి ఓటరు జాబితా సవరణ

ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా…

UKలో తగ్గుతున్న భారతీయ విద్యార్థులు.. ఎందుకంటే?

కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ(HESA) విడుదల చేసిన డాటా ప్రకారం నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య తగ్గిందని…

కరోనాపై WHO ఆందోళన

కొవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల శాతం పెరుగుతోందని తెలిపింది. కరోనా వైరస్ మరో వేరియంట్ గా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చిరించింది. 84 దేశాల్లో నిర్వహించిన తమ సెంటినెల్ ఆధారిత…

రష్యా : అమెరికా మహిళా జర్నలిస్టుకు ఎనిమిదేళ్ల జైలుశిక్ష

అమెరికా జర్నలిస్టు, రచయిత్రి మాషా గెసెస్కు మాస్కో కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యన్ సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కేసులో గెసెస్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మాస్కోలో జన్మించిన గెసిన్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు.…

‘ X ‘ లో అత్యధిక ఫాలోవర్స్ వీరికే…!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంట్ హోల్డర్లు ఎవరో చూద్దాం. ◼️ఎలన్ మాస్క్: 189.7 మిలియన్ ఫాలోవర్స్ ◼️బరాక్ ఒబామా: 131.7 మిలియన్ ◼️క్రిస్టియానో రొనాల్డో: 112 మిలియన్ ◼️జస్టిన్ బీబర్: 110.5 మిలియన్ ◼️రెహానా:…

ఫ్రాడ్ అకౌంట్స్ నిబంధనల్లో మార్పులు చేసిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ పై తమ మాస్టర్ డైరెక్షన్ ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంకులు వినాలన్న సుప్రీంకోర్టు తీర్పు సిఫార్సు మేరకే ఈ…

HYD : వచ్చే ఏడాది నుంచి ‘ఇంజినీరింగ్’కు కొత్త ఫీజులు

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది.…

AP : ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. ఆయా వర్గాలకు చెందిన మహిళల…

త్వరలోనే ‘యాంటీ-నార్కోటిక్స్’ జాతీయ హెల్ప్ లైన్ నంబర్!

మాదకద్రవ్యాల సంబంధిత ఫిర్యాదులకు మార్గం సుగమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా త్వరలోనే జాతీయ స్థాయిలో యాంటీ-నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ‘1933’ నంబర్ తో పాటు ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార…

భార్యకు బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించిన భర్త

బీహార్ లో ఓ భర్త ఎవరూ చేయని రీతిలో భార్యకు ఆమె బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించాడు. భార్య ప్రేమను గెలిపించడానికి తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు. కోరుకున్న వ్యక్తితో హాయిగా జీవించు అంటూ భార్యను దీవించి పంపాడు. బీహార్లోని లక్షిసరాయ్…

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత: యునెస్కో

బాల్యంలోని ఆరంభ దశలో అందించే విద్య పిల్లల జీవితకాల అభివృద్ధిని నిర్దేశిస్తుందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో 46 దేశాలు మాత్రమే ప్రీప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తున్నాయని యునెస్కో తెలిపింది. మరోవైపు ప్రీప్రైమరీ పాఠశాలల్లో 57 శాతం మంది మాత్రమే సుశిక్షితులైన…

‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్ లూప్ ట్యూబ్

హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది…

భారత్ పై వరల్డ్ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు

అమెరికన్ ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత్ కు మరో 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు…

వర్షాకాలంలో కామెర్ల వ్యాధితో జాగ్రత్త

వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితంగా తీసుకోవాలి. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలతో మీరు…

వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక రీఛార్జి…?

వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక రీఛార్జి వోచర్లను తీసుకురావడంపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2012 పేరుతో సంప్రదింపుల పత్రాన్ని విడుదల…

హైదరాబాద్ లో ఆది, సోమవారం వైన్స్ బంద్…

మందుబాబులకు చేదు వార్త. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్ లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ…

SBI నుంచి స్పెషల్ FD స్కీమ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి. SBI 444రోజుల FD నీ తీసుకురాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్సూన్ ధమాకా పేరుతో రెండు కాల వ్యవధులతో ప్రత్యేక ఎఫ్ఎ స్కీమ్ ను…

చపాతీ ని నేరుగా స్టవ్పై కాల్చకూడదా?

చపాతీ ని నేరుగా స్టవ్ పై కాల్చకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా చేస్తే క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు దాడి చేసే ఛాన్స్ ఉందంటున్నారు గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే హానికర వాయువులు శరీరంలో ఎన్నో రోగాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.…

గ్లాడియేటర్-2 ట్రైలర్

దాదాపు 24 సంవత్సరాల క్రితం విడుదలైన ‘గ్లాడియేటర్’ సినిమాకు సీక్వెల్ రూపొందింది. తాజాగా గ్లాడియేటర్-2 ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది నవంబర్ 22న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ,…

TG : ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలని మీడియాకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈకేసు వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జీలు, వారి కుటుంబసభ్యుల పేర్లు బహిర్గతం…

సినిమా టైటిల్ ఇలా కూడా పెడుతారా?

కిరణ్ అబ్బవరం హీరోగా తన నెక్స్ట్ సినిమాని తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాకు ‘క’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. ఇందులో కిరణ్ వెనక్కి తిరిగి ఉన్న లుక్ లో…

వాట్సప్ లో కొత్త ఫీచర్

గ్రూప్ యాడింగ్ కు సంబంధించి ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దూరం చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మీ కాంటాక్ట్ లో లేని వ్యక్తి మిమ్మల్ని ఓ గ్రూపులో యాడ్ చేసినప్పుడు అతడి పేరు తెలిపే కాంటెక్స్ట్ కార్డ్…

మోటో నుంచి మిడ్ రేంజ్ 5జీ ఫోన్!

ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ మోటోరొలా దూకుడు మీద ఉంది. వరుసపెట్టి ఫోన్లను విడుదల చేస్తోంది. ఎడ్జ్ సిరీస్లో ఫోన్లను తీసుకొచ్చిన ఆ కంపెనీ.. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో జీ సిరీస్లో జీ85 పేరిట మరో 5జీ ఫోన్ను లాంచ్…

నిన్నటి నుంచి సిమ్ కార్డుల కొత్త రూల్స్… రూల్స్ బ్రేక్ చేస్తే…

కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్ లోని 39 సెక్షన్లు నిన్న(బుధవారం)టి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉండొద్దు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్…

ఒక దేశం, ఒకే ఛార్జర్ భారతలో అమలు చేసే అవకాశాలు…

ఒకే దేశం, ఒకే ఛార్జర్ నిబంధనను భారతదేశంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ రూల్ యూరోపియన్ యూనియన్ లో అమలవుతంది. దీంతో భారతలో కూడా అన్ని స్మార్ట్ఫోన్లు, బాబ్లెట్లు, ల్యాప్టాప్లకు ఒకే ఛార్జింగ్ పోర్ట్ ఉండాలని…

రాగి పాత్రలో నీళ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

రాగి పాత్రలో నీళ్లను తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే సయాటికా, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగిపాత్రల్లో రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గించే…

AP : డయేరియా కట్టడికి అధికారులకు పవన్ ఆదేశాలు…

డయేరియా నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి పైపులైన్లు,…

నా ఆరోగ్య రహస్యం అదే – బిల్ గేట్స్

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. ఆరోగ్యం గురించి యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని సూచనలు చేశారు. పనుల్లో మునిగిపోయి…

అందరూ కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషిచేయాలి… : సీఎం

కన్నడ భాష, ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడవాసికి ఉందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చిన ఆయన.. రాష్ట్రంలో నివసించేవారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించారు. “కన్నడిగులు ఉదారంగా ఉంటారు. అందుకే…

లిక్కర్ స్కాం… : కేజీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేజీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచికత్తు సమర్పించాలని సూచించింది. మార్చి 21న ఆయన ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోక్…

స్విస్ బ్యాంకుల్లో క్షీణించిన భారతీయుల డిపాజిట్లు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ 1.04B Sfr(19,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు…

‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్… ఎవరంటే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ,…

Chardham yatra : ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’ తో ఆదాయం

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్…

Train accident : మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించిన PMO

పశ్చిమ బెంగాల్లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం…

అణ్వాయుధాలపై పోటాపోటీగా ఖర్చు చేస్తున్న ప్రపంచ దేశాలు… ఎంతంటే…

అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు 2023లో 13% పెరిగి $91.4 బిలియన్లకు చేరినట్లు ICAN సంస్థ వెల్లడించింది. 2022తో పోలిస్తే ఖర్చు $10.7 బిలియన్లు పెరిగిందని తెలిపింది. US గరిష్ఠంగా $51.5 బిలియన్లు, చైనా $11.9 బిలియన్లు, రష్యా $8.3 బిలియన్లు…

బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్?

ఆదాయ పన్ను కనిష్ఠ స్లాబ్ రేట్ పరిధిలోని వారికి బడ్జెట్లో ఊరట లభించే అవకాశం ఉందని CII కొత్త చీఫ్ సంజీవ్ పురీ తెలిపారు. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

TG : మహిళలకు మీసేవ, ఆధార్ కేంద్రాల కేటాయింపు

తెలంగాణ సర్కార్ మహిళలను సంపన్నులను చేసేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. మహిళా శక్తిలో భాగంగా మీసేవ, ఆధార్ కేంద్రాలు ఇవ్వాలని యోచిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1,050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.…

AP : పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు… ఎప్పుడంటే…

గత పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించనుంది ఏపీ సర్కార్. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా…

ఈ రోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్యాంక్, మీరాలం దర్గా, లంగర్హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ…

పాకిస్థాన్ లో ధనిక బిచ్చగాడు… బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే?

పాకిస్థాన్ లో ఓ బిచ్చగాడు అత్యంత సంపన్నడుగా నిలిచాడు. ముల్తాన్ నగరంలో పంజాబ్ ప్రావిన్స్లో షౌకత్ అనే బిచ్చగాడు నివసిస్తున్నాడు. 2021 అక్టోబర్లో అతని బ్యాంక్ అకౌంట్లో 1.7 మిలియన్ డాలర్లు(14-15 కోట్లు) ఉన్నాయి. అతను రోజుకి రూ.1000 పైగా యాచకం…