సంఘటనలు

1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

జననాలు

1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.

1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

1945: చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.

1954: వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.

1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.

మరణాలు

1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900)

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ తాబేలు దినోత్సవం