తొమ్మిది రోజులు పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతిష్టించగా… ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు.

ఈసారి సుమారు 3.5 లక్షల గణేష్ విగ్రహాలు పెరిగే అవకాశం ఉందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవత్ రావు తెలిపారు.