హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చిదంబరం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. “

ఒకే దేశం.. ఒకే ఎన్నికల ‘ ( జమిలి ) కు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం అని అన్నారు. దాన్ని ఆమోదించేంత బలం చట్టసభల్లో BJP కి లేదని, కావాలనే దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ‘ ఒకే దేశం… ఒకే ఎన్నికలు ‘ అనేది రాజ్యాంగం , సమాఖ్య నిర్మాణంపై దాడేనని అన్నారు.