భారత స్టార్ ప్లేయర్, కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నారు.

ఇవాళ శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో 250 వన్డేలు ఆడిన ఆటగాడిగా నిలవనున్నారు. ఇప్పటివరకు 249 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్ 10,031 పరుగులు చేయగా… బ్యాటింగ్ సగటు 48.69 గా ఉంది. కాగా రోహిత్ వన్డేల్లో 3 డబుల్ సెంచరీలతో సహా 30 సెంచరీలు, 51 63 అర్ధసెంచరీలు చేశారు.