బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శుక్రవారం వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్య పర్యవేక్షించారు.
మున్సిపల్ కమిషనర్ తో పాటు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శంకరయ్య పోలీసు సిబ్బంది మున్సిపల్ మేనేజర్ కె. శ్రీనివాస్, ఏ.ఈ. సందీప్,సోల రాజు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
