సింగరేణి సీఎండీ బలరాం నాయక్కు వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్ సింగరేణి CMD బలరాం నాయక్కు దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం…