భద్రాది కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన ఉద్యమకారుడు రషీద్ ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలుసుకుని దీక్ష స్థలం వద్దకు వెళ్లి పరామర్శించిన TPCC జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ. పాల్వంచ మండల తహశీల్దార్ తో మాట్లాడి వారి న్యాయమైన డిమాండ్లను త్వరగా నెరవేర్చాలని క్షీణిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమస్యకు తగు పరిష్కారం చూపాలని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు.