ఇంకా రెండు రోజుల పాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా 2 రోజుల ఈ వర్షలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో కూడా ఆదివారం వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా.. ఈ రోజు,రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.