ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు

బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఇటిక్యాల మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మ కార్యక్రమాని ఈరోజు వారి స్వగృహం నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.