సూర్యాపేట జిల్లాలో 65వ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ, బస్సులో మంటలు వ్యాపించాయి.

ఈ బస్సు మియాపూర్ డిపో బస్సుగా గుర్తించారు.