ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఇటిక్యాల మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మ కార్యక్రమాని ఈరోజు వారి స్వగృహం నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు..

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..