ఈరోజు జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జోగులంబా గద్వాల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు గారి ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గణతే, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి, బీజేపీ ఓబీసీ మోర్చా జోగులంబా గద్వాల జిల్లా ఇంచార్జ్ చింతల సురేందర్ యాదవ్ గారి చేతుల మీదుగా పల్లెపల్లేకు ఓబీసీ-ఇంటింటికి బీజేపీ కార్యక్రమనికి సంబంధించిన వాల్ పోస్టర్లు లను విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు గారు మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు ప్రజలకు తెలపడం కొరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎప్రిల్-6 బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎప్రీల్-14 అంబేద్కర్ జయంతి వరకు పల్లెపల్లేకు ఓబీసీ-ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టటం జరిగిందని, మొదటిసారి కేంద్రం మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకి మోడీ గారు కల్పించరు, వీరిలో ఐదుగురు కేబినెట్ ర్యాంక్ లో ఉన్నారు,దేశానికి ఒక బిసి నాయకుడిని ప్రధానిగా చేసింది,రాష్ట్రంలో బీసీలకు సముచిత నాయకత్వం ఇచ్చింది బీజేపీ,తెలంగాణ బీసీల ఆశలు,ఆశయాలు రాజ్యాధికారం, ఆత్మగౌరని కాపడలన్న అది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాద్యం అన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణరెడ్డి,బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్,బీజేపీ గద్వాల అసెంబ్లీ కన్వీనర్ టపాల రామాంజనేయులు, బీజేపీ గద్వాల పట్టణ అధ్యక్షులు బండల వెంకట్రాములు,బీజేవైయం జిల్లా అధ్యక్షులు మిర్జాపూర్ వెంకటేశ్వరరెడ్డి,బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శులు దేవదాస్ నాయుడు,అనిల్,గద్వాల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు,కౌన్సిలర్ రజక జయశ్రీ,ఓబీసీ మోర్చా గద్వాల పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి ఈశ్వరయ్య ఆచారీ, గద్వాల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి డబ్బులేటి నర్శింహులు, ఓబీసీ గద్వాల మండల అధ్యక్షులు సంగల జయారములు, లవన్న, జిందప్ప, లక్మన్న,లక్మన్న చారి తదితరులు పాల్గొన్నారు.