జోగులాంబ – గద్వాల జిల్లా
✍️కురువ పరుశురాం

జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ధ్యాగదొడ్డి గ్రామం లో కంటి వెలుగు కార్యక్రమని సందర్శించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరు రావు గారు నిర్వహించినటువంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో కంటి వెలుగు కార్యక్రమం ఒకటి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కంటి చూపు ప్రతి ఒక్కరు చూయించుకొని ఆరోగ్యంగా ఉండాలి.