మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
ఏప్రిల్ 21,2023
✍️ మనోజ్ కుమార్ పాండే

శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయములో దివ్యంగులకు బస్ పాస్ ల పంపిణి కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఛైర్మెన్ బత్తుల సుదర్శన్ హాజరై దివ్యాంగులకు బస్ పాస్ లు అందజేశారు.

ఈ కార్యక్రమము లో మునిసిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్.ఓ.భుజంగా రావు, నాయకులు నెలకంటి శ్రీధర్, అర్.టి.సి. డిపార్ట్మెంట్ బస్ పాస్ ఇంఛార్జి కె.కేశన్న,మెప్మా టి.ఎమ్.సి. దుర్గయ్య ,సి.ఓ.కిషోర్ పాల్గొన్నారు .