మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
ఏప్రిల్ 21, 2023
✍️ మనోజ్ కుమార్ పాండే
బెల్లంపల్లి నియోజకవర్గం లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసి వెనుక బడిన ప్రాంతాల విద్యార్థులకు విద్యాభ్యాసం అందించాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కు వినతి పత్రం అందజేసిన ఎన్.ఎస్.యూ.ఐ. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు బెల్లంపల్లి మండల అధ్యక్షులు మూద్ధం శివప్రసాద్, తాండూరు మండల అధ్యక్షులు కొయ్యడ రవి కుమార్, ఉపాధ్యక్షులు చిలుముల సాయి కుమార్, నాయకులు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు