సంఘటనలు

1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.

1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.

2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జననాలు

570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)

1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)

1908: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992)

1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017)

1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)

1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.

మరణాలు

1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)

1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. (జ.1887)

1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.