ఓటిటి లో తమ అభిమాన హీరోలైన చిరంజీవి, రవితేజలు నటించిన వాల్తేరు వీరయ్యను ఒకటికి రెండు సార్లు చూసుకోవడానికి.. అభిమానులు ఎదురు చూడ సాగారు.
ఈ రోజు తో ఈ నిరీక్షణకు తెరపడింది. వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
థియేట్రికల్ రన్ పూర్తికావడంతో ఇవాళ (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ఓటీటీలో మెగా మాస్ యాక్షన్ షురూ కానుంది.