మానవపాడు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ అయిన శ్రీ.రాఘవేంద్ర గారు ఏరువాక పూర్ణిమ సందర్బంగా చేన్నిపడు గ్రామంలో శ్రీ.శ్రీ.శ్రీ.సుంకులమ్మ దేవతకు దేవర చేసిన సందర్బంగా వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు హాజరై వారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాంతన్న గారు, మద్దిలేటి గారు, సంజీవ నాయుడు గారు,మద్దిలేటి గారు, రంగ స్వామి గారు, లక్ష్మణ గారు, తికయ్య గారు, వెంకటేశ్వరలు మరియు BRS పార్టీ నాయకులు మరియు అజయ్ అన్న సేవా దళం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు..